పేదలకు వైద్యసేవలందిచాలనే ప్రధాన ఉద్దేశంతో డా .కోట్నిసు ప్రజావైద్యశాల ది.05.04.1999 ఆదివారం నాడు ఏర్పడింది. కత్తిపూడి గ్రామంలో సి.పి.ఐ (యం .యల్ ) లిబరేషన్ కార్యాలయంలో ది.05.04.1999 నుండి 28.08.2011 వరకు సుమారు 12 సం.రం ప్రతి ఆదివారం ......
ఇంకా చదవండి...భారత కమ్యూనిస్టుపార్టీ ( మార్కిస్టు- లెనినిస్టు) భారత శ్రామికవర్గ రాజకీయపార్టీ తన అత్యున్నత వర్గ కర్తవ్యాన్ని సాధించడానికి పోరాడుతున్న కార్మిక వర్గ సంస్థ. భూస్వామ్య బంధాలు నుండి ,భాద పెట్టుబడుదారులు ,సామ్రాజ్య దారుల దురాశ ఆధిపత్యం నుండి విముక్తి కొరకు.....
ఇంకా చదవండి...నేటికీ మన సమాజంపై భూస్వామ్య సంస్కృతి ప్రభావం బలంగా వుండటంతో కులవివక్షత, అగ్రకులాధిపత్యం, పురుషాధిక్యం,మతోన్మాదం నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అట్టడుగు వర్గాలైన దళితులు, అణగారిన కులాలపై అణచివేతలు, వేధింపులు, ప్రేమ పేరుతో దాడులు నిత్యకృత్యమైనాయి......
ఇంకా చదవండి...పేద ప్రజలకు విద్య సహాయం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో డా. నార్మన్ బెతూన్ మెడికల్ సర్వీస్ అస్సోసియేషన్ 2015 - ఫిబ్రవరి - 3వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. సి. పి. ఐ (యం .యల్) లిబరేషన్, ఆంధ్ర ప్రదేశ్ జనసంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో డా.కోట్నిసుప్రజావైద్యశాల.....
ఇంకా చదవండి...స్పెయిన్, చైనా ప్రజల విమోచన పోరాటాలను తనవిగా భావించి పరిపూర్ణ నిస్వార్థ దీక్షతో అంతర్జాతీయ చైతన్యంతో అక్షరసాధనకోసం నిర్విరామకృషిచేసి విధుల నిర్వహణలో ప్రాణాలర్పించిన గొప్ప మానవతావాది, ప్రజావైద్యులు, శస్త్రచికిత్సల నిపుణులు డా .నార్మన్ బెతూన్....
ఇంకా చదవండి...డా'' కోట్నిసు - భారత్ - చైనా స్నేహానికి , అంతర్జాతీయ సౌహార్దతకు వేగుచుక్క, చైనా ప్రజలచే అత్యధికంగా గౌరవించబడ్డ డాక్టర్. ద్వారకానాథ్ శాంతారామ్ కోట్నిసు చైనా భరత్ ల మధ్య వారధిగా కొనియాడబడ్డారు. డా''డి.యస్.కోట్నిసు భరత్ లోని మహారాష్ట్రలోని షోలాపూర్ లో అక్టోబర్ 10, 1910 లో....
ఇంకా చదవండి...69-12-12C రాజేంద్ర నగర్, కాకినాడ,
EG జిల్లా , ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
Ph : 0884-2346677
సెల్: 9493958887